Latest News : 28 రోజుల తర్వాత ఏడుపాయల అమ్మవారి మూలవిరాట్ దర్శనం అర్చకులు కల్పించారు. గర్భాలయం సంప్రోక్షణ, అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం సహస్రనామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Latest News : 28 రోజుల తర్వాత ఏడుపాయల అమ్మవారి మూలవిరాట్ దర్శనం అర్చకులు కల్పించారు. గర్భాలయం సంప్రోక్షణ, అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం సహస్రనామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.